రైల్వే కోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్

                                              


రైల్వే కోడూరు: రైల్వే కోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త చైర్మన్‌గా శ్రీ పగడాల వరలక్ష్మి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ప్రమాణ స్వీకారోత్సవంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ సభ్యులు, రైతు సంఘ ప్రతినిధులు మరియు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, కొత్త చైర్మన్ నాయకత్వంలో మార్కెట్ కమిటీ రైతుల సంక్షేమం కోసం సమర్థవంతంగా పనిచేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు

.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన: 508 మందికి ఉద్యోగాలు