పోస్ట్‌లు

కూటమి ప్రభుత్వం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

"బాబు షూరిటీ – మోసం గ్యారంటీ" కార్యక్రమంలో భాగంగా 13వ వార్డులో విస్తృతంగా ప్రచారం

చిత్రం
  ఈ రోజు గుంటూరు నగరంలోని 13వ వార్డులో "బాబు షూరిటీ – మోసం గ్యారంటీ" కార్యక్రమం అంతఃపూర్వకంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె డోర్ టు డోర్ వెళ్లి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న దాగిన అజెండా, మోసపూరిత విధానాలు అని మాట్లాడారు ఫాతిమా గారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా వివరించగా, ఫాతిమా గారు వాటిని గమనించి వెంటనే పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డ్ ప్రెసిడెంట్, కోర్ కమిటీ సభ్యులు, వార్డ్ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల నుండి programకు మంచి స్పందన లభించింది.