జూనియర్ రెడ్ క్రాస్ ప్రాజెక్ట్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్, ఎమ్మెల్యే గళ్ళా మాధవి

                                               


     

గుంటూరు: గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్ రెడ్ క్రాస్ ప్రాజెక్ట్ లాంచ్ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు గవర్నర్ గారికి స్వాగతం పలికి, అనంతరం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థుల్లో సామాజిక సేవా భావన, పర్యావరణ పరిరక్షణ, మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.


కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మరియు స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు.

                                     


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన: 508 మందికి ఉద్యోగాలు