గుంటూరులో ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు పథకం ఘన ప్రారంభం – గళ్ళా మాధవి, మహ్మద్ నసీర్ పాల్గొన్నారు
గుంటూరు:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని మహిళల సాధికారత కోసం ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’ – ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టాండ్లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, మహ్మద్ నసీర్ సహచర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.
మహిళల రవాణా సౌకర్యం పెంచడం, ఆర్థిక భారం తగ్గించడం లక్ష్యంగా ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి