గుంటూరు 34వ డివిజన్లో సిసి డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన
గుంటూరు | 11-08-2025
గుంటూరు నగరంలోని 34వ డివిజన్, కోబాల్ట్ పేట 3వ లైన్ ప్రాంతంలో సిసి డ్రైన్ల నిర్మాణ పనులకు ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు పాల్గొని, స్థానిక ప్రజలతో మమేకమై వారి అవసరాలు, సమస్యలను తెలుసుకున్నారు.
ప్రజా అవసరాల మేరకు అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి