గుంటూరు 34వ డివిజన్‌లో సిసి డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన

                                        


గుంటూరు | 11-08-2025

గుంటూరు నగరంలోని 34వ డివిజన్, కోబాల్ట్ పేట 3వ లైన్ ప్రాంతంలో సిసి డ్రైన్ల నిర్మాణ పనులకు ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు పాల్గొని, స్థానిక ప్రజలతో మమేకమై వారి అవసరాలు, సమస్యలను తెలుసుకున్నారు.


ప్రజా అవసరాల మేరకు అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు.

                                    


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన: 508 మందికి ఉద్యోగాలు